టాలీవుడ్ లో అత్యంత రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయిన్ ల‌లో పూజా హెగ్డే ముందు వ‌రుస లో ఉంటారు. పూజా హెగ్డే త‌న సినిమా ల‌కు ఎక్కువ మొత్తం లో పారితోషికం తీసుకుంటుద‌ని కూడా ప‌లువురు నిర్మాత‌లు చాలా వేదిక‌ల‌లో అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అయినా పారితోషిక‌తం విష‌యం లో పూజా హెగ్డే ఏ మాత్రం తగ్గ‌డం లేదు. ఇలాంటి వ్యాఖ్య ల‌పై తాజా పూజా హెగ్డే స్పందించింది. రెమ్యూన‌రేష‌న్ విష‌యం లో హీరో ల‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎందుకు చేయ‌రు అని ప్ర‌శ్నంచింది. హీరోయిన్ ల పారితోష‌కాలు హీరోల రెమ్యూన‌రేష‌న్ క‌న్న చాలా త‌క్కువ ఉంటాయి. అయినా.. హీరోయిన్ ల రెమ్యూన‌రేష‌న్ గురించే మాట్లాడుతారు అని బ‌దులు ఇచ్చిది. అంతే కాకుండా పూజా హెగ్డే రోజు రోజు కు త‌న రెమ్యూన‌రేష‌న్ ను పెంచు తూనే ఉంటుంది.



అయితే పూజా హెగ్డే త‌న రెమ్యూన‌రేషన్  ఎంత పెంచినా.. అవ‌కాశాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. అలాగే ప‌లువురు నిర్మాత‌లు పూజా హెగ్డే డేట్స్ దోర‌క‌క పోతే త‌మ సినిమా లు వాయిదా వేయ‌డానికి కూడా వెన‌కాడ‌టం లేదు. అంత‌టి క్రేజ్ ను పూజా హెగ్డే సొంతం చేసుకుంది. దానికి గ‌ల కార‌ణం ఈ స‌మ‌యాల్లో టాలీవుడ్ లో పెద్ద‌గా రాణిస్తున్న హీరోయిన్ ల సంఖ్య రోజు రోజు కు త‌గ్గిపోతుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ల‌ను ఎలుతున్న వారిలో పూజా హెగ్డే తో పాటు కీర్తి సురేష్ తో పాటు మ‌రోక్క హీరోయిన్ మాత్రం మే ఉన్నారు. ఈ ముగ్గురి హీరోయిన్ ల కోస‌మే నిర్మాత‌లు ఎదురు చూస్తు ఉంటారు. అలాగే అల్లు అర్జున్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా వ‌చ్చిన అలా వైకుంఠ‌పూరం లో అనే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుం ది. ఈ హిట్ కు అల్లు అర్జున్ తో పాటు పూజా హెగ్డే న‌ట‌న కూడా చాలా హైలైట్ గా నిలించింది. అయితే ఈ సినిమా హిట్ అందుకున్న నాటి నుంచి పూజా హెగ్డే త‌న పారితోష‌కాన్ని అమాంతం పెంచేసింది. మొద‌ట్లో దీన్ని ప‌లువురు నిర్మాత‌లు వ్య‌తిరుకించినా .. మ‌ళ్లి ఆమె కే అధిక పారితోషికం ఇచ్చి త‌మ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో పూజా హెగ్డే క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.  






మరింత సమాచారం తెలుసుకోండి: