అయితే తెలుగు పూజా హెగ్డే నటించిన చాలా సినిమా లకు గుర్తింపు వచ్చింది. అలాగే కొన్ని చిత్రాలకు ఉత్తమ నటి అవార్డు లను కూడా సొంతం చేసుకుంది. ముందుగా అల్లు అర్జున్ తో నటించిన దువ్వాడ జగన్నాథం అనే సినమా కు జీ గోల్డేన్ అవార్డ్స్ లో ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును సొంతం చేసుకుంది. అలాగే జీ సినిమా అవార్డ్స్ లో మహర్షి సినిమా కు సంబంధించి ఫేవరేట్ హీరోయిన్ అనే అవార్డు ను సొంతం చేసుకుంది. అలాగే సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ల్లో అలా వైకుంఠ పూరం లో అనే సినిమా లో హీరోయిన్ పాత్ర కు ఉత్తమ నటి అవార్డును అందుకుంది. అలాగే ఇదే సినమా కు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో తెలుగు కు సంబంధించి ఉత్తమ నటి అవార్డు ను కూడా సాధించింది.
అయితే తెలుగు పూజా హెగ్డే నటించిన చాలా సినిమా లకు గుర్తింపు వచ్చింది. అలాగే కొన్ని చిత్రాలకు ఉత్తమ నటి అవార్డు లను కూడా సొంతం చేసుకుంది. ముందుగా అల్లు అర్జున్ తో నటించిన దువ్వాడ జగన్నాథం అనే సినమా కు జీ గోల్డేన్ అవార్డ్స్ లో ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును సొంతం చేసుకుంది. అలాగే జీ సినిమా అవార్డ్స్ లో మహర్షి సినిమా కు సంబంధించి ఫేవరేట్ హీరోయిన్ అనే అవార్డు ను సొంతం చేసుకుంది. అలాగే సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ల్లో అలా వైకుంఠ పూరం లో అనే సినిమా లో హీరోయిన్ పాత్ర కు ఉత్తమ నటి అవార్డును అందుకుంది. అలాగే ఇదే సినమా కు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో తెలుగు కు సంబంధించి ఉత్తమ నటి అవార్డు ను కూడా సాధించింది.