యమహా నుండి రాబోతున్న మరో కొత్త బైక్ ఎఫ్.జెడ్ 250 ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. యువత మనసు దోచిన యమహా నుండి వస్తున్న ఈ సరికొత్త మోడల్ కు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగింది. పది వేలు అడ్వాన్స్ ప్రైజ్ తో ఈ బైక్ బుక్ చేసుకోవచ్చు. యమహా నుండి వై.జెడ్.ఎఫ్-ఆర్3 తర్వాత వస్తున్న ఈ మోడల్ యొక్క టీజర్ తోనే ఈ వెహికల్ పై మోజు పెంచుకున్నారు కస్టమర్లు.


అందుకే రిలీజ్ చేయడానికి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఇప్పటికే చాలా చోట్ల ఈ వెహికల్ అడ్వాన్స్ బుకింగ్ బాగా జరిగాయట. మరి యమహా ఎఫ్.జెడ్ లానే ఈ సరికొత్త ఎఫ్.జెడ్ 250 కూడా అదే రేంజ్ సేల్స్ కలిగి ఉంటుందని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: