మహీంద్రా కార్ suv పై భారీ డిస్కౌంట్ల ప్రకటించింది. వివిధ మోడల్స్, వివిధ వేరియంట్స్ వారిగా మహేంద్ర కంపెనీ 25 వేల నుండి రెండున్నర లక్షల వరకు ఆఫర్లను ప్రకటించింది. మహేంద్ర బొలెరో వాహనం పై గరిష్టంగా 25 వేల వరకు ఆఫర్ ను ప్రకటించింది. ఇందులో భాగంగానే క్యాష్ డిస్కౌంట్ 12000 ఉండగా, ఎక్స్చేంజ్ అలాగే కార్పొరేట్ ప్రయోజనాల కొరకు మొత్తం కలుపుకొని మరో 13500 వరకు ఆఫర్లను ప్రకటించింది. ఇక ఇదే సమయంలో మహేంద్ర ఎక్స్ యువి 500 కార్ పై 34 వేల రూపాయలను అలాగే మహీంద్రా మోడల్ పై 38 వేల రూపాయల వరకు డిస్కౌంట్లను ఇచ్చింది మహేంద్ర కంపెనీ.
మహీంద్రా స్కార్పియో మోడల్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది మహేంద్ర కంపెనీ. ఈ వాహనంపై ఏకంగా 80 రూపాయల వరకు రాయితీని కల్పించింది. ఇందులో మొత్తంగా 60 వేల రూపాయలు క్యాష్ డిస్కౌంట్ ఇవ్వగా, అలాగే 20 వేల రూపాయలను ఎక్స్చేంజ్ లేదా కార్పొరేటర్ రాయితీని కల్పించింది. అలాగే మహేంద్ర ఫ్లాగ్ షిప్ suv అల్ట్రా g4 మోడల్ బైక్ గరిష్టంగా 2.65 లక్షల వరకు ఆఫర్ ను ప్రకటించింది. ఈ సెవెన్ సీటర్ కార్ బైక్ ఏకంగా రెండు లక్షల కాష్ తీసుకునే అలాగే 50 వేల వరకు ఎక్సేంజ్ ఆఫర్ ని కల్పించడమే కాకుండా 15 వేల రూపాయల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అంద చేసింది మహేంద్ర కంపెనీ. ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా కొత్తగా కార్ కొనాలనుకునేవారు వెంటనే మహీంద్రా కార్ ను అతి తక్కువ ధరలో సొంతం చేసుకోండి.