అలాగే శనగపిండి చర్మానికి చాలా మంచిది. ఇది చర్మ సంరక్షణలో చాలా ఉపయోగపడుతుంది. వానా కాలంలో జిడ్డు చర్మం ఉన్నవారికి హైడ్రేట్గా పనిచేస్తుంది. శనగపిండిలో పాలు లేదా పెరుగు కలిపి చర్మానికి రాస్తే చర్మంలో తేమ పెరుగుతుంది.బియ్యం పిండిలో చర్మాన్ని బిగించే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఫేస్ మాస్కులలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పొడి చర్మం ఉన్నవారు అసలు బియ్యంపిండి వాడకూడదు. ఎందుకంటే బియ్యం పిండి చర్మంలో తేమను తగ్గిస్తుంది. దాంతో ముడతలు వస్తాయి.కాచి చల్లార్చిన నీటిని తాగడం శ్రేయస్కరం.బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్లను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇక బూట్లు, సాక్సులు ధరించకపోవడం మంచింది. వాటితో ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం పుష్కలంగా వుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. చర్మాన్ని సంరక్షించుకోండి.
అలాగే శనగపిండి చర్మానికి చాలా మంచిది. ఇది చర్మ సంరక్షణలో చాలా ఉపయోగపడుతుంది. వానా కాలంలో జిడ్డు చర్మం ఉన్నవారికి హైడ్రేట్గా పనిచేస్తుంది. శనగపిండిలో పాలు లేదా పెరుగు కలిపి చర్మానికి రాస్తే చర్మంలో తేమ పెరుగుతుంది.బియ్యం పిండిలో చర్మాన్ని బిగించే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఫేస్ మాస్కులలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పొడి చర్మం ఉన్నవారు అసలు బియ్యంపిండి వాడకూడదు. ఎందుకంటే బియ్యం పిండి చర్మంలో తేమను తగ్గిస్తుంది. దాంతో ముడతలు వస్తాయి.కాచి చల్లార్చిన నీటిని తాగడం శ్రేయస్కరం.బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్లను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇక బూట్లు, సాక్సులు ధరించకపోవడం మంచింది. వాటితో ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం పుష్కలంగా వుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. చర్మాన్ని సంరక్షించుకోండి.