మీ చర్మ సౌందర్యం రెట్టింపు అవ్వాలంటే ఇలా చెయ్యండి.చర్మం అందంగా, యవ్వనంగా ఇంకా అలాగే మెరిసిపోతూ కనిపించాలంటే ఈ మూడు పదార్థాలతో ప్రిపేర్ చేసిన ప్యాక్  ని వేసుకోవాల్సిందే. ఇది మన చర్మనాకి కావాల్సిన పోషణను అందించి చర్మం బాగా మెరిసిపోయేలా చేస్తుంది.ఇక ముందుగా ఒక టీ స్పూన్ కలబంద(aloe-vera) గుజ్జు, రెండు టీ స్పూన్ల తాజా రోజ్ వాటర్ ఇంకా అలాగే పసుపు పొడిని ఒక టీ స్పూన్ వేసి బాగా కలపాలి. ఇక ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఫేస్ కి మీరు అప్లై చేయాలి. ఒక 25 నుండి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు.. మీరు కోరుకున్న చర్మం మీ సొంతం అవుతుంది.ఇక మీరు వాడే తాజా రోజ్ వాటర్ తో మీ చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి కాపాడటంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే కలబందలో ఉండే హీలింగ్ ఇంకా అలాగే ఓదార్పు లక్షణాలు అనేవి సూర్యరశ్మి నుండి ఉపశమనం పొందడంలో ఎంతగానో సహాయపడతాయి. 



ఇవే కాకుండా తాజా రోజా ఇంకా అలాగే కలబంద మిశ్రమం మీ ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలను తొలగించడం, చర్మాన్ని తేమగా ఉంచడం ఇంకా అలాగే చర్మాన్ని శుభ్రంగా ఇంకా తాజాగా ఉంచడం, నల్లటి వలయాలు, ముడతలను తొలగించడం, చర్మంపై పిహెచ్ బ్యాలెన్స్ కాపాడటంలో తమ వంతు పాత్రని అవి పోషిస్తాయి.ఇక ఈ మిశ్రమాన్ని సున్నితమైన చర్మం ఉన్న వారు కూడా ఈజీగా వాడొచ్చు. అయితే మీరు ఒకసారి ప్రయత్నించి చూడాలి.మిగిలిన వారు ఈ మిశ్రమాన్ని వరుసగా ఏడు రోజుల దాకా ఉపయోగించొచ్చు. ఇక మీరు పని చేస్తూ బిజీగా ఉంటే.. వీటిని ఎక్కువ సమయం పడుతుందని భావిస్తే.. వారాంతంలో ఈ మిశ్రమాన్ని తయారు చేసి రిఫ్రిజరేటర్లో స్టోర్ చేసి ఉంచండి.

మరింత సమాచారం తెలుసుకోండి: