అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరును ధోనీసేన బౌలర్లు అదరగొడుతున్నా.. ఆరంభంలో పరుగులేమీ రాకున్నా.. విరాట్ కోహ్లీ (90*) ఒక్కడే విధ్వంసం సృష్టించాడు. మైదానంలో అద్భుతమైన బౌండరీలు.. కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగాడు. అతడికి తోడుగా శివమ్ దూబె (22*), దేవదత్ పడిక్కల్ (33) రాణించడం వల్ల ధోనీసేనకు బెంగళూరు 170 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరును ధోనీసేన బౌలర్లు అదరగొడుతున్నా.. ఆరంభంలో పరుగులేమీ రాకున్నా.. విరాట్ కోహ్లీ (90*) ఒక్కడే విధ్వంసం సృష్టించాడు. మైదానంలో అద్భుతమైన బౌండరీలు.. కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగాడు. అతడికి తోడుగా శివమ్ దూబె (22*), దేవదత్ పడిక్కల్ (33) రాణించడం వల్ల ధోనీసేనకు బెంగళూరు 170 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.