హీరో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతున్న నలుగురు యువకులు కరెంట్ షాక్ కి గురయ్యారు. ఫ్లెక్సీకి విద్యుత్ వైర్లు తాకడంతో గండికోట దుర్గా ప్రసాద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మిగతా ముగ్గురు యువకులు... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
హీరో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతున్న నలుగురు యువకులు కరెంట్ షాక్ కి గురయ్యారు. ఫ్లెక్సీకి విద్యుత్ వైర్లు తాకడంతో గండికోట దుర్గా ప్రసాద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మిగతా ముగ్గురు యువకులు... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.