అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు బ్యాట్స్మన్ దీపక్ హుడా అర్ధశతకంతో చెలరేగి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఫలితంగా 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందుంచింది. మొదట పంజాబ్కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (29), మయాంక్ అగర్వాల్ (26) ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు బ్యాట్స్మన్ దీపక్ హుడా అర్ధశతకంతో చెలరేగి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఫలితంగా 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందుంచింది. మొదట పంజాబ్కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (29), మయాంక్ అగర్వాల్ (26) ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించారు.