ఫైవ్ స్టార్ హోటల్ లాగా కిచెన్, మూడు వందల మంది కూర్చుని భోజనం చేసేలా భవన నిర్మాణం జరుగుతుందని, డిశంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై ముఖ్య మంత్రి కమిటీలను ఏర్పాటు చేశారు అని పేర్కొన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఫైవ్ స్టార్ హోటల్ లాగా కిచెన్, మూడు వందల మంది కూర్చుని భోజనం చేసేలా భవన నిర్మాణం జరుగుతుందని, డిశంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై ముఖ్య మంత్రి కమిటీలను ఏర్పాటు చేశారు అని పేర్కొన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.