“ఇక ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ విజయసాయి రెడ్డి లోకేష్ ని ఉద్దేశించి ట్విట్టర్ లో ఎద్దేవా చేసారు. మండుటెండల్లో మాలోకం తన పిచ్చి కామెడీతో తిరుపతి ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నాడు. ఎండలు తగ్గించి ఉపశమనం కలిగిస్తానని తండ్రిలాగే హామీ ఇచ్చేలా ఉన్నాడు. తిరుపతిలో టీడీపీని గెలిపిస్తే గ్యాస్, పెట్రోలు ధరలు తగ్గిస్తాడట. నమ్మాల్సిందేనా?” అంటూ ట్వీట్ చేసారు.
“ఇక ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ విజయసాయి రెడ్డి లోకేష్ ని ఉద్దేశించి ట్విట్టర్ లో ఎద్దేవా చేసారు. మండుటెండల్లో మాలోకం తన పిచ్చి కామెడీతో తిరుపతి ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నాడు. ఎండలు తగ్గించి ఉపశమనం కలిగిస్తానని తండ్రిలాగే హామీ ఇచ్చేలా ఉన్నాడు. తిరుపతిలో టీడీపీని గెలిపిస్తే గ్యాస్, పెట్రోలు ధరలు తగ్గిస్తాడట. నమ్మాల్సిందేనా?” అంటూ ట్వీట్ చేసారు.