అయితే అంతా బాగుందని ఇంటికి రాగా మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు. కుంజా బొజ్జి 1985,1989,1994 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదని చెప్తారు. పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో పని చేసిన ఆయన సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురంలోని అడవి వెంకన్న గూడెం. మూడేళ్ళ క్రితం ఆయన భార్య కూడా కన్నుమూసారు.
అయితే అంతా బాగుందని ఇంటికి రాగా మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు. కుంజా బొజ్జి 1985,1989,1994 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదని చెప్తారు. పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో పని చేసిన ఆయన సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురంలోని అడవి వెంకన్న గూడెం. మూడేళ్ళ క్రితం ఆయన భార్య కూడా కన్నుమూసారు.