లోకేశ్ లాంటి వింత జీవి భూమ్మీద ఇంకెక్కడా కనిపించడు అని ఎద్దేవా చేసారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు తనే రాసాడో, బాబు ఇంకెవరితోనైనా రాయించాడో! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు అని మండిపడ్డారు. కరోనా ప్రోటో కాల్స్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయి అని నీ బాధేంటి పప్పు నాయుడు? అంటూ ప్రశ్నించారు.
లోకేశ్ లాంటి వింత జీవి భూమ్మీద ఇంకెక్కడా కనిపించడు అని ఎద్దేవా చేసారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు తనే రాసాడో, బాబు ఇంకెవరితోనైనా రాయించాడో! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు అని మండిపడ్డారు. కరోనా ప్రోటో కాల్స్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయి అని నీ బాధేంటి పప్పు నాయుడు? అంటూ ప్రశ్నించారు.