ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎప్పటి నుంచో స్పీకర్ను కోరుతోంది. అనేకసార్లు వైకాపా ఎంపీలు స్పీకర్ను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. తాజాగా ఇటీవల స్పీకర్ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు అదనపు సమాచారం జోడించి ఇచ్చారు. దీంతో స్పీకర్ కార్యాలయం స్పందించింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు జారీ చేసింది. మరి ఇప్పుడు దీనికి రఘురామ కృష్ణంరాజు ఏం సమాధానం చెబుతారో చూడాలి.
ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎప్పటి నుంచో స్పీకర్ను కోరుతోంది. అనేకసార్లు వైకాపా ఎంపీలు స్పీకర్ను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. తాజాగా ఇటీవల స్పీకర్ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు అదనపు సమాచారం జోడించి ఇచ్చారు. దీంతో స్పీకర్ కార్యాలయం స్పందించింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు జారీ చేసింది. మరి ఇప్పుడు దీనికి రఘురామ కృష్ణంరాజు ఏం సమాధానం చెబుతారో చూడాలి.