అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అంటే సెప్టెంబర్ 25 న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) లో ప్రసంగించనున్నారు, క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న తర్వాత ప్రధాని మోదీ ఈరోజు న్యూయార్క్ చేరుకున్నారు. ఇక్కడ ప్రధాని మోదీ UNGA లో ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ 76 వ సెషన్‌లో అనేక సమస్యలను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకురానున్నారు. ఇందులో తీవ్రవాదం, వాతావరణ మార్పు, కరోనా వ్యాక్సిన్ లభ్యత వంటి అంశాలు ఉండనున్నాయని అంటున్నారు. UNGA లో ప్రధాన మంత్రి మోడీ ప్రసంగం గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, 1.3 బిలియన్ భారతదేశ ప్రజల భావాలను ఆ వేదికపై పీఎం మోడీ ఉంచుతారని అన్నారు. అమరీందర్ బాగ్చి మాట్లాడుతూ, '1.3 బిలియన్ భారతదేశ ప్రజల భావాలను ప్రధాని మోదీ వ్యక్తం చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: