టెంపరరీ ఉద్యోగులను నియమించి భారీ అవినీతికి పాల్పడ్డారు అని ఆమె మండిపడ్డారు. 570 ఎకరాల్లో పదో వంతు టీఆరెస్ నాయకులు కబ్జా చేశారు అన్నారు. కేసీఆర్ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారు అని ఆరోపణలు గుప్పించారు. యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా? అని నిలదీశారు. కేటీఆర్ షేమ్ ఆన్ యూ.. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సిగ్గు పడాలి. తెలంగాణ ప్రజలు సోమరిపోతులు కాదు.. గడీలో బతికే కేసీఆర్ సోమరిపోతు అన్నారు.
టెంపరరీ ఉద్యోగులను నియమించి భారీ అవినీతికి పాల్పడ్డారు అని ఆమె మండిపడ్డారు. 570 ఎకరాల్లో పదో వంతు టీఆరెస్ నాయకులు కబ్జా చేశారు అన్నారు. కేసీఆర్ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారు అని ఆరోపణలు గుప్పించారు. యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా? అని నిలదీశారు. కేటీఆర్ షేమ్ ఆన్ యూ.. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సిగ్గు పడాలి. తెలంగాణ ప్రజలు సోమరిపోతులు కాదు.. గడీలో బతికే కేసీఆర్ సోమరిపోతు అన్నారు.