వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీ లో తీర్మాణం చేసి పంపిన వారి కేంద్ర ప్రభుత్వం నాన్చుతుంది అని ఆరోపించారు. ఎస్సి వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఆయన విమర్శలు చేసారు. కేంద్రమే కావాలని ఈ విషయంలో తత్సరం చేస్తుంది అని ఆయన విమర్శలు గుప్పించారు.
వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీ లో తీర్మాణం చేసి పంపిన వారి కేంద్ర ప్రభుత్వం నాన్చుతుంది అని ఆరోపించారు. ఎస్సి వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఆయన విమర్శలు చేసారు. కేంద్రమే కావాలని ఈ విషయంలో తత్సరం చేస్తుంది అని ఆయన విమర్శలు గుప్పించారు.