కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాకిస్థాన్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ తీరు మార్చుకోకపోతే మరికొన్ని సర్జికల్ దాడులు తప్పవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాజాగా హెచ్చరించారు. కాశ్మీర్ లో జరుగుతున్న పరువు హత్యలకు స్పాన్సర్ గా తమ దాడులను ఆపకపోతే మరి కొన్ని సర్జికల్ దాడులు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. మా భూభాగం పై జరుగుతున్న దాడులను సహించమని గతంలో సర్జికల్ స్ట్రైక్ ఏడిపించాలని అనూషా పేర్కొన్నారు.

 మీరు అతిక్రమిస్తే మరికొన్ని సర్జికల్ స్ట్రైక్ చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఇదిలా ఉండగా పటాన్ కోట్ గురుదాస్పూర్ ఉరి ఉగ్రవాద దాడులకు నిరసనగా 2016 సెప్టెంబర్లో పాకిస్తాన్లో సర్జికల్ దాడులను భారతదేశం అయిన సంగతి తెలిసిందే తాజాగా భారత హోం మంత్రి అమిత్ షా చేసిన హెచ్చరికలకు పాకిస్తాన్ నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: