ప్రపంచం లో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారరంటారు. ఇలాంటి  విషయం మాములు మనుషుల గురించి అంతగా పట్టించుకోకపోయినా తమ అభిమాన సెలెబ్రిటీ లాగా మాత్రం ఎవరన్నా కనిపిస్తే మాత్రం ఆ విషయం సెన్సషన్ గా మారుతుంది. తాజాగా అటువంటి సంఘటనే చోటుచేసుకుంది మధ్య ప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగరం లోని ఫుభాగ్ అనే ప్రాంతంలో మోతి మహల్ ఉంది.  కచ్చితంగా ఆ మహల్ ముందు చాట్ బండి పెడుతుంటాడు అతడు ఇప్పుడు ఓ సెలెబ్రిటీల మారిపోయాడు . 



ఎందుకంటె ఆ వ్యక్తి అచ్ఛం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోలికలతో ఉన్నాడు కాబట్టి. అతని స్టాల్ లో  రుచి కరమైన చాట్ తో పాటు స్వీట్లకు ఫెమస్. ఆనోటా ఈ నోటా అతడు అచ్ఛం అరవింద్ కేజ్రీవాల్ లా ఉన్నాడని తెలియడంతో ఓ ఫుడ్ బ్లాగర్ అతనిని  ఇంటర్వ్యూ చేయడానికి డూప్లికేట్ అరవింద్ కేజ్రీవాల్  వద్దకు బయలుదేరి వెళతాడు. అతనివద్దకు వెళ్లి చూడగా అచ్ఛం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లా ఉండటం చూసి అఛ్చార్యాన్ని పొందుతాడు. వెంటనే ఆ వ్యక్తిగురించి ఆరాతీసి అతని వంటకాలను చిత్రీకరించాడు . ప్రస్తుతం ఈ వీడియో దేశమంతటా వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: