అయితే ఆ పప్పుచారు రుచిగలేదు ఇంకా చప్పగా ఉందంటూ తల్లి పార్వతి(42), సోదరి రమ్య(19) లతో గొడవ పడ్డాడు. అయితే కోపంతో ఊగిపోయిన అతగాడు తన తల్లి , చెల్లిని నాటు తుపాకీ సహాయంతో కాల్చి చంపాడు. తల్లి పార్వతి, సోదరి రమ్య అక్కడికక్కడే తీవ్ర రక్త స్రావం జరిగి మరణించారు. ఈ విషయాన్నీ స్థానికులు సిద్ధాపూర్ పోలీస్టేషన్ కి సమాచారం ఇవ్వగా పోలీసులు మంజునాథ్ పై కేసునమోదు చేశారు. ప్రస్తుతం ఆ విషయమై విచారణ చేపట్టారు. అతడికి గన్ ఎలా వచ్చింది , అతడి నేరచరిత్ర గురించి అరా తీస్తున్నారు .
అయితే ఆ పప్పుచారు రుచిగలేదు ఇంకా చప్పగా ఉందంటూ తల్లి పార్వతి(42), సోదరి రమ్య(19) లతో గొడవ పడ్డాడు. అయితే కోపంతో ఊగిపోయిన అతగాడు తన తల్లి , చెల్లిని నాటు తుపాకీ సహాయంతో కాల్చి చంపాడు. తల్లి పార్వతి, సోదరి రమ్య అక్కడికక్కడే తీవ్ర రక్త స్రావం జరిగి మరణించారు. ఈ విషయాన్నీ స్థానికులు సిద్ధాపూర్ పోలీస్టేషన్ కి సమాచారం ఇవ్వగా పోలీసులు మంజునాథ్ పై కేసునమోదు చేశారు. ప్రస్తుతం ఆ విషయమై విచారణ చేపట్టారు. అతడికి గన్ ఎలా వచ్చింది , అతడి నేరచరిత్ర గురించి అరా తీస్తున్నారు .