అయితే ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా పూర్తి సమాచారం అందవలసి ఉంది. శుక్రవారం ప్రార్థన కోసం మసీదులు భక్తులతో కిక్కిరిసి ఉంది .ఈ నేపథ్యంలోనే ముష్కరులు బాంబులతో దాడిచేశారు. అయితే ఈ ఘటన గురించి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు భాద్యత వహించలేదు. గత శుక్రవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ లో ని కుందుజ్ ప్రావీన్స్ లో ఇదే రకమైన బాంబు పేలుళ్లు సంభవించాయి . ఈ దుర్ఘటనలో 60 మంది భక్త జనం చనిపోగా , వందల మంది గాయాల పాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తగతం ఐనప్పటినుండి అప్ఘన్ లో నిత్యం బాంబు దాడులు జరుగుతున్నాయి. అయితే ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు ఈ దురాగతానికి కారణమై ఉండవచ్చని అనుకుంటున్నారు .
అయితే ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా పూర్తి సమాచారం అందవలసి ఉంది. శుక్రవారం ప్రార్థన కోసం మసీదులు భక్తులతో కిక్కిరిసి ఉంది .ఈ నేపథ్యంలోనే ముష్కరులు బాంబులతో దాడిచేశారు. అయితే ఈ ఘటన గురించి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు భాద్యత వహించలేదు. గత శుక్రవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ లో ని కుందుజ్ ప్రావీన్స్ లో ఇదే రకమైన బాంబు పేలుళ్లు సంభవించాయి . ఈ దుర్ఘటనలో 60 మంది భక్త జనం చనిపోగా , వందల మంది గాయాల పాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తగతం ఐనప్పటినుండి అప్ఘన్ లో నిత్యం బాంబు దాడులు జరుగుతున్నాయి. అయితే ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు ఈ దురాగతానికి కారణమై ఉండవచ్చని అనుకుంటున్నారు .