మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఇటీవల మాట్లాడుతూ కొన్ని కీలక ప్రకటనలు కూడా చేశారు. దీనితో రాహుల్ గాంధీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారు ఏంటనే దానిపై ఆసక్తి పెరుగుతున్న తరుణంలో నేడు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారని రాహుల్ గాంధీతో పాటు సచిన్ పైలెట్ కూడా వచ్చే అవకాశం ఉందని అలాగే ప్రియాంక గాంధీ కూడా అమరావతి ఉద్యమానికి మద్దతు పలికే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది.
మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఇటీవల మాట్లాడుతూ కొన్ని కీలక ప్రకటనలు కూడా చేశారు. దీనితో రాహుల్ గాంధీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారు ఏంటనే దానిపై ఆసక్తి పెరుగుతున్న తరుణంలో నేడు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారని రాహుల్ గాంధీతో పాటు సచిన్ పైలెట్ కూడా వచ్చే అవకాశం ఉందని అలాగే ప్రియాంక గాంధీ కూడా అమరావతి ఉద్యమానికి మద్దతు పలికే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది.