అదే విధంగా కొంతమంది ఎంపీలకు జగన్ వార్నింగ్ కూడా ఇచ్చే అవకాశముందని ఢిల్లీ వెళ్లిన సరే పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా కొంత మంది వ్యక్తిగత కార్యక్రమాలు చూసుకుంటున్నారని దీనిపై జగన్ సీరియస్ గా ఉన్నారని దీనిపై కూడా ఎంపీలకు క్లాస్ పీకే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఎంపీలు కేంద్రం వద్ద ప్రస్తావించక పోతే ఇబ్బందులు రావచ్చు.
అదే విధంగా కొంతమంది ఎంపీలకు జగన్ వార్నింగ్ కూడా ఇచ్చే అవకాశముందని ఢిల్లీ వెళ్లిన సరే పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా కొంత మంది వ్యక్తిగత కార్యక్రమాలు చూసుకుంటున్నారని దీనిపై జగన్ సీరియస్ గా ఉన్నారని దీనిపై కూడా ఎంపీలకు క్లాస్ పీకే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఎంపీలు కేంద్రం వద్ద ప్రస్తావించక పోతే ఇబ్బందులు రావచ్చు.