తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రకటించారు. దళితబంధు కేవలం దళితులతోనే ఆగదని.. గిరిజనులు, బీసీల అభివృద్ధి సంక్షేమానికి దశలవారిగా కృషిచేస్తాను. అందరికీ ఒకే స్కీమ్ ప్రవేశపెట్టడం ద్వారా పోటీ పెరుగుతుందని.. దీంతో ఇబ్బందులు ఎదురవుతాయని వెల్లడించాడు. ఆరునూరు అయినా దళిత బంధును విజయవంతం చేయాలని, దళిత సమాజానికే తెలంగాణ దారి చూపిస్తుందని కేసీఆర్ పేర్కొన్న కొద్ది గంటల వ్యవధిలోనే బ్రేకు పడింది. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఈ పథకం అమలు ఆపాలని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు ఫైలట్ ప్రాజెక్ట్గా హుజూరాబాద్లోనే ఆవిష్కరించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రకటించారు. దళితబంధు కేవలం దళితులతోనే ఆగదని.. గిరిజనులు, బీసీల అభివృద్ధి సంక్షేమానికి దశలవారిగా కృషిచేస్తాను. అందరికీ ఒకే స్కీమ్ ప్రవేశపెట్టడం ద్వారా పోటీ పెరుగుతుందని.. దీంతో ఇబ్బందులు ఎదురవుతాయని వెల్లడించాడు. ఆరునూరు అయినా దళిత బంధును విజయవంతం చేయాలని, దళిత సమాజానికే తెలంగాణ దారి చూపిస్తుందని కేసీఆర్ పేర్కొన్న కొద్ది గంటల వ్యవధిలోనే బ్రేకు పడింది. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఈ పథకం అమలు ఆపాలని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు ఫైలట్ ప్రాజెక్ట్గా హుజూరాబాద్లోనే ఆవిష్కరించింది.