అదేవిధంగా ఆలయం పునఃప్రారంభానికి సంబంధించిన తేదీ, ముహుర్తాన్ని ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి ఉదయం 11:30 గంటలకు బయలుదేరుతారు. ఇప్పటికే యాదాద్రి ఆలయం పనులు పూర్తిగా ముగిసిన సందర్భంగా ఈరోజు అన్నింటిని సీఎం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఆలయం పునఃప్రారంభం ముహూర్తమును చినజీయర్ స్వామి నిర్ణయించారని, స్వయంగా యాదాద్రిలోనే ప్రకటిస్తారు. ఆలయంలో నిర్వహించే యాగాలకు సంబంధించిన వివరాలను కూడ వెల్లడించనున్నారు సీఎం. సీఎం కార్యాలయం నుంచి ఈ వివరాలకు సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేసింది.
అదేవిధంగా ఆలయం పునఃప్రారంభానికి సంబంధించిన తేదీ, ముహుర్తాన్ని ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి ఉదయం 11:30 గంటలకు బయలుదేరుతారు. ఇప్పటికే యాదాద్రి ఆలయం పనులు పూర్తిగా ముగిసిన సందర్భంగా ఈరోజు అన్నింటిని సీఎం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఆలయం పునఃప్రారంభం ముహూర్తమును చినజీయర్ స్వామి నిర్ణయించారని, స్వయంగా యాదాద్రిలోనే ప్రకటిస్తారు. ఆలయంలో నిర్వహించే యాగాలకు సంబంధించిన వివరాలను కూడ వెల్లడించనున్నారు సీఎం. సీఎం కార్యాలయం నుంచి ఈ వివరాలకు సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేసింది.