మేము ఏమన్నా తక్కువా అని సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు బీజేపీ నాయకులు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది హుజూరాబాద్ నియోజకవర్గంలో.. మరోవైపు దళితబంధుకు బ్రేక్రావడానికి కారణం సీఎం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడ బీజేపీ నేతలపై మండిపడ్డారు. దళితబంధు పథకాన్ని ఆపాలని ఆగస్టులో పద్మనాభరెడ్డి ఫిర్యాదు చేశాడు. ఇన్ని రోజులు ఆపకుండా తీర ఎన్నికల సమయం దగ్గరికొచ్చినప్పుడు నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం హాస్యంగా ఉందని ఆయన ప్రకటించారు.
మేము ఏమన్నా తక్కువా అని సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు బీజేపీ నాయకులు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది హుజూరాబాద్ నియోజకవర్గంలో.. మరోవైపు దళితబంధుకు బ్రేక్రావడానికి కారణం సీఎం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడ బీజేపీ నేతలపై మండిపడ్డారు. దళితబంధు పథకాన్ని ఆపాలని ఆగస్టులో పద్మనాభరెడ్డి ఫిర్యాదు చేశాడు. ఇన్ని రోజులు ఆపకుండా తీర ఎన్నికల సమయం దగ్గరికొచ్చినప్పుడు నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం హాస్యంగా ఉందని ఆయన ప్రకటించారు.