అయ్యయ్యో వద్దమ్మ... సుఖీభవ సుఖీభవ .. అంటూ సోషల్ మీడియా ఫెమస్ అయిన శరత్ పై దాడి ఘటన ఇప్పుడు బాగా సంచలనం అయింది. 10 మంది యువకులు డ్యాన్సర్ శరత్ పై కర్రలు , రాడ్ లతో దాడి చేసారని తెలుస్తుంది. కన్ను వాపు వచ్చేలా కొట్టిన యువకులపై అతను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసాడని సమాచారం. గతంలో శరత్ చెల్లిని వేధిస్తున్నారని సాయి , హరి వర్గం పై శరత్ దాడికి దిగాడు.

శరత్ ను అరెస్ట్ చేసి జైలు కి పంపించారు పోలీసులు. కొద్దీ రోజులు క్రితమే జైలు నుండి బయటకు వచ్చాడు. సుఖీభవ . సుఖీభవ .. వీడియో వైరల్ కావడం తో సోషియల్ మీడియా స్టార్ అయిన శరత్  పై హిజ్రాలను కించ పరిచేలా వీడియో చేశానని, హిజ్రాలు తనపై దాడి చేశారని వార్త అవాస్తవం అని అంటున్నాడు. ఫెమాస్ అయ్యానని, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని తెలిసి కక్ష కట్టి తనపై ఓ వర్గం దాడి చేసిందని చెప్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts