తొమ్మిది రోజుల ముందుగానే మహాసుదర్శనయాగం అంకురార్పణ నిర్వహించనున్నట్టు తెలిపారు. మహాసుదర్శన యాగానికి 1లక్ష50వేల కేజీల నెయ్యి అవసరం అవుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రతిగ్రామాన్ని భాగస్వామ్యం చేయబోతున్నాం. 125 కేజీల బంగారం అవసరం ఉంటుంది. స్వామివారి విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించబోతున్నాం. తొలి విరాళంగా 16 తులాల బంగారం అందిస్తున్నాం. చినజీయర్ స్వామి 1 కేజీ బంగారం ఇస్తాం అని చెప్పారు. పలువురు ధాతలు ముందుకు వచ్చారు. గొప్ప పుణ్యక్షేత్రం వల్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. గ్రామం నుంచి 11 రూపాయలు ఇచ్చినా సరిపోతుందని తెలిపారు.
తొమ్మిది రోజుల ముందుగానే మహాసుదర్శనయాగం అంకురార్పణ నిర్వహించనున్నట్టు తెలిపారు. మహాసుదర్శన యాగానికి 1లక్ష50వేల కేజీల నెయ్యి అవసరం అవుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రతిగ్రామాన్ని భాగస్వామ్యం చేయబోతున్నాం. 125 కేజీల బంగారం అవసరం ఉంటుంది. స్వామివారి విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించబోతున్నాం. తొలి విరాళంగా 16 తులాల బంగారం అందిస్తున్నాం. చినజీయర్ స్వామి 1 కేజీ బంగారం ఇస్తాం అని చెప్పారు. పలువురు ధాతలు ముందుకు వచ్చారు. గొప్ప పుణ్యక్షేత్రం వల్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. గ్రామం నుంచి 11 రూపాయలు ఇచ్చినా సరిపోతుందని తెలిపారు.