ఆలయానికి విమాన గోపురం కోసం బంగారం తాపడానికి 125 కిలోల బంగారం అవసరం అవుతుందని..రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామాన్ని భాగస్వామ్యం చేస్తాం అని తెలిపారు. కేసీఆర్ కుటుంబం 16 తులాలు సమకూర్చుతుందని వెల్లడించారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి 1 కేజీ, ఎమ్మెల్యే జనార్థన్రెడ్డి 1 కిలో, చినజీయర్ స్వామి 1 కిలో చొప్పున ఇలా చాలా మంది దాతలు ముందుకొచ్చి ప్రకటించడం సంతోషకరం అన్నారు. సుమారు 8 వేల మంది రుత్వికులతో మార్చి 21 2022న మహా సుదర్శన యాగం చేపడుతున్నట్టు తెలిపారు.
ఆలయానికి విమాన గోపురం కోసం బంగారం తాపడానికి 125 కిలోల బంగారం అవసరం అవుతుందని..రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామాన్ని భాగస్వామ్యం చేస్తాం అని తెలిపారు. కేసీఆర్ కుటుంబం 16 తులాలు సమకూర్చుతుందని వెల్లడించారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి 1 కేజీ, ఎమ్మెల్యే జనార్థన్రెడ్డి 1 కిలో, చినజీయర్ స్వామి 1 కిలో చొప్పున ఇలా చాలా మంది దాతలు ముందుకొచ్చి ప్రకటించడం సంతోషకరం అన్నారు. సుమారు 8 వేల మంది రుత్వికులతో మార్చి 21 2022న మహా సుదర్శన యాగం చేపడుతున్నట్టు తెలిపారు.