అదేవిధంగా పోలీసులను ఆయన కొనియాడారు. పోలీసుల సేవలు అంతా ఇంతా కాదు. కరోనా సమయంలో వారి సేవలు, త్యాగాలు మరవలేనివని పేర్కొన్నారు. కరోనా కాటుకు ఎంతో మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. వారందరికీ అక్టోబర్ 21 న పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పిస్తాం. అదేవిధంగా టీడీపీ కార్యాలయాలపై దాడి చేసిన వారిపై 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు డీజీపీ వెల్లడించారు.
అదేవిధంగా పోలీసులను ఆయన కొనియాడారు. పోలీసుల సేవలు అంతా ఇంతా కాదు. కరోనా సమయంలో వారి సేవలు, త్యాగాలు మరవలేనివని పేర్కొన్నారు. కరోనా కాటుకు ఎంతో మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. వారందరికీ అక్టోబర్ 21 న పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పిస్తాం. అదేవిధంగా టీడీపీ కార్యాలయాలపై దాడి చేసిన వారిపై 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు డీజీపీ వెల్లడించారు.