ములుగు జిల్లాలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ కు నిరసనగా ఈనెల 27న బందుకు పిలుపునిచ్చింది రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ. పేద గిరిజన కుటుంబం నుండి ప్రజా ఉద్యమం కోసం అడవి బాటపట్టిన పోరాట వీరులకు నివాలులు అర్పించాం అని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు దుశ్చర్యలకు ప్రతీకారం తీర్చుకునే సమయం దగ్గరలో ఉందని హెచ్చరిస్తున్నాం అన్న ఆయన బూటకపు ఎన్ కౌంటర్ లను రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తొంది అని స్పష్టం చేసారు.
ములుగు జిల్లాలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ కు నిరసనగా ఈనెల 27న బందుకు పిలుపునిచ్చింది రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ. పేద గిరిజన కుటుంబం నుండి ప్రజా ఉద్యమం కోసం అడవి బాటపట్టిన పోరాట వీరులకు నివాలులు అర్పించాం అని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు దుశ్చర్యలకు ప్రతీకారం తీర్చుకునే సమయం దగ్గరలో ఉందని హెచ్చరిస్తున్నాం అన్న ఆయన బూటకపు ఎన్ కౌంటర్ లను రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తొంది అని స్పష్టం చేసారు.