ఇక తొలి రౌండ్ పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఏకంగా 8790 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆమెకు 10478 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి పనతం సురేష్ కు 1688 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక కాంగ్రెస్ క్యాండెట్ మేరిపోగు కమలమ్మ కు 580 ఓట్లు వచ్చాయి. ఇక నోటాకు 342 వచ్చాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లో సైతం వైసీపీ దూకుడు చూపించింది.
ఇక తొలి రౌండ్ పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఏకంగా 8790 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆమెకు 10478 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి పనతం సురేష్ కు 1688 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక కాంగ్రెస్ క్యాండెట్ మేరిపోగు కమలమ్మ కు 580 ఓట్లు వచ్చాయి. ఇక నోటాకు 342 వచ్చాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లో సైతం వైసీపీ దూకుడు చూపించింది.