తొలి రౌండ్లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ కొనసాగుతోంది. తొలి రౌండ్లో వైఎస్సార్సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్కు 580 ఓట్లు లభించాయి. ఇక మూడో రౌండ్ ముగిసే సరికి 23,754 ఓట్ల ఆధిక్యం వైసీపీకి దక్కింది. నాలుగో రౌండ్ ముగిసే సరికి 30,412 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ కొనసాగుతున్నారు. ఇక తుది ఫలితం 12 గంటలకే పూర్తి కానుంది.
తొలి రౌండ్లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ కొనసాగుతోంది. తొలి రౌండ్లో వైఎస్సార్సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్కు 580 ఓట్లు లభించాయి. ఇక మూడో రౌండ్ ముగిసే సరికి 23,754 ఓట్ల ఆధిక్యం వైసీపీకి దక్కింది. నాలుగో రౌండ్ ముగిసే సరికి 30,412 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ కొనసాగుతున్నారు. ఇక తుది ఫలితం 12 గంటలకే పూర్తి కానుంది.