ఇప్పటికే కేంద్రం 3 లక్షల 45 వేల కోట్లు ప్రజా ధనాన్ని తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కుప్పం లో మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవలేక చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేసారు నాగేశ్వర్రావు. కుప్పంలో అసలు చంద్రబాబుకు ఇల్లు లేదని, కార్యకర్తల ఇంట్లో ఉండలేక బస్సుల్లో రాజకీయాలు చేస్తున్నందుకు సిగ్గు పడు చంద్రబాబు అని చురకలు అంటించారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఇంతకు రోజు రేట్లను పెంచినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని అడిగారు. కేవలం రూ.5 నుంచి 10 వ్యాట్ తగ్గించగానే అడుగుతున్నారు. రూ.73 నుంచి రూ.118 వరకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిందని, అది ఎందుకు గుర్తుకు రాలేదని విమర్శలు గుప్పించారు కారుమూరి నాగేశ్వర్రావు.
ఇప్పటికే కేంద్రం 3 లక్షల 45 వేల కోట్లు ప్రజా ధనాన్ని తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కుప్పం లో మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవలేక చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేసారు నాగేశ్వర్రావు. కుప్పంలో అసలు చంద్రబాబుకు ఇల్లు లేదని, కార్యకర్తల ఇంట్లో ఉండలేక బస్సుల్లో రాజకీయాలు చేస్తున్నందుకు సిగ్గు పడు చంద్రబాబు అని చురకలు అంటించారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఇంతకు రోజు రేట్లను పెంచినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని అడిగారు. కేవలం రూ.5 నుంచి 10 వ్యాట్ తగ్గించగానే అడుగుతున్నారు. రూ.73 నుంచి రూ.118 వరకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిందని, అది ఎందుకు గుర్తుకు రాలేదని విమర్శలు గుప్పించారు కారుమూరి నాగేశ్వర్రావు.