1947లో మనకు దక్కింది ‘భిక్ష’ మాత్రమే అని, నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చింది అంటూ మోడీ ప్రధాని అవ్వడాన్ని ఉద్దేశిస్తూ కంగనా ఒక కామెంట్ చేసింది. దానిపై పలు విమర్శలు, సమర్థనలు కూడ వచ్చాయి. నరేంద్ర మోడిని కంగనా ఇలా పొగడటం, సమర్థించటం ఇప్పుడు కొత్త కాకపోయినా ఆమె కామెంట్కి వరుణ్ గాంధీ రియాక్ట్ అవ్వడం సొషల్ మీడియాలో ఇప్పుడు చర్చగా మారినది. మహాత్మా గాంధీ త్యాగాన్ని అవమానించటం కొన్నిసార్లు, ఆయన హంతకుడ్ని కీర్తించటం కొన్నిసార్లు చేస్తుంటుంది కంగనా.. ఇక ఇప్పడు స్వాతంత్య్ర సమరయోధులు మంగళ్ పాండే, రాణీ లక్ష్మీభాయి, భగత్ సింగ్, లక్షలాది మంది త్యాగాలను సైతం చులకన చేయడాన్ని ఏమనాలి..? పిచ్చా..? లేక దేశ ద్రోహమా? అని ట్విట్టర్లో కంగనను విమర్శించారు వరుణ్గాంధీ.
1947లో మనకు దక్కింది ‘భిక్ష’ మాత్రమే అని, నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చింది అంటూ మోడీ ప్రధాని అవ్వడాన్ని ఉద్దేశిస్తూ కంగనా ఒక కామెంట్ చేసింది. దానిపై పలు విమర్శలు, సమర్థనలు కూడ వచ్చాయి. నరేంద్ర మోడిని కంగనా ఇలా పొగడటం, సమర్థించటం ఇప్పుడు కొత్త కాకపోయినా ఆమె కామెంట్కి వరుణ్ గాంధీ రియాక్ట్ అవ్వడం సొషల్ మీడియాలో ఇప్పుడు చర్చగా మారినది. మహాత్మా గాంధీ త్యాగాన్ని అవమానించటం కొన్నిసార్లు, ఆయన హంతకుడ్ని కీర్తించటం కొన్నిసార్లు చేస్తుంటుంది కంగనా.. ఇక ఇప్పడు స్వాతంత్య్ర సమరయోధులు మంగళ్ పాండే, రాణీ లక్ష్మీభాయి, భగత్ సింగ్, లక్షలాది మంది త్యాగాలను సైతం చులకన చేయడాన్ని ఏమనాలి..? పిచ్చా..? లేక దేశ ద్రోహమా? అని ట్విట్టర్లో కంగనను విమర్శించారు వరుణ్గాంధీ.