14 ఉదయం నెల్లూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు అని 14మధ్యాహ్నం నుంచి తిరుపతి లో సదరన్ జోనల్ ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొని రాత్రి తిరుమల లో బస చేస్తారు అన్ని శ్రీవారి దర్శనం చేసుకొని 15న తిరుగు ప్రయాణం అవుతారని అధికారులు వివరించారు. అయితే ఈ సమావేశానికి ఏపీ సిఎం వైఎస్ జగన్ హాజరు అవుతారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.
14 ఉదయం నెల్లూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు అని 14మధ్యాహ్నం నుంచి తిరుపతి లో సదరన్ జోనల్ ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొని రాత్రి తిరుమల లో బస చేస్తారు అన్ని శ్రీవారి దర్శనం చేసుకొని 15న తిరుగు ప్రయాణం అవుతారని అధికారులు వివరించారు. అయితే ఈ సమావేశానికి ఏపీ సిఎం వైఎస్ జగన్ హాజరు అవుతారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.