టీఆర్ఎస్ ధర్నాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధర్నా చౌక్ వద్దకు వెళ్లినప్పటికీ ఆయన స్టేజ్ పైకి మాత్రం వెళ్లలేదు. మామూలు కార్యకర్తలాగా జనం మధ్యలో కూర్చుని తన నిరసన తెలియజేశారు కేటీఆర్. ముఖ్యంగా కేసీఆర్ కూతురు కవిత, అల్లుడు మంత్రి హరీశ్రావులు స్టేజ్ ఎక్కినప్పటికీ.. మంత్రి కేటీఆర్ మాత్రం ప్రజల మధ్యనే ఉండి నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యమ కాలాన్ని గుర్తు చేసే విధంగా కేటీఆర్ వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ అరుదైన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
టీఆర్ఎస్ ధర్నాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధర్నా చౌక్ వద్దకు వెళ్లినప్పటికీ ఆయన స్టేజ్ పైకి మాత్రం వెళ్లలేదు. మామూలు కార్యకర్తలాగా జనం మధ్యలో కూర్చుని తన నిరసన తెలియజేశారు కేటీఆర్. ముఖ్యంగా కేసీఆర్ కూతురు కవిత, అల్లుడు మంత్రి హరీశ్రావులు స్టేజ్ ఎక్కినప్పటికీ.. మంత్రి కేటీఆర్ మాత్రం ప్రజల మధ్యనే ఉండి నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యమ కాలాన్ని గుర్తు చేసే విధంగా కేటీఆర్ వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ అరుదైన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.