ఆ బురదలోనే జనం నానుతూ.. ఇబ్బందులు ఎదుర్కుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. రికార్డ్ స్థాయిలో కురిసిన వర్షాలు, వరదల నుంచి ఇంకా తేరుకోకముందే మరో ముప్పు ముంచుకొస్తున్నది. రాబోయే 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతున్నదని వాతావరణ శాఖ ప్రకటించినది. శ్రీలంక-దక్షిణ తమిళనాడుపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచెనా వేస్తుంది వాతావరణ శాఖ. బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమిళనాడుపై ఈ ప్రభావం కాస్త ఎక్కువ ఉంటుందని, చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందని అంచెనా వేసారు.
ఆ బురదలోనే జనం నానుతూ.. ఇబ్బందులు ఎదుర్కుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. రికార్డ్ స్థాయిలో కురిసిన వర్షాలు, వరదల నుంచి ఇంకా తేరుకోకముందే మరో ముప్పు ముంచుకొస్తున్నది. రాబోయే 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతున్నదని వాతావరణ శాఖ ప్రకటించినది. శ్రీలంక-దక్షిణ తమిళనాడుపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచెనా వేస్తుంది వాతావరణ శాఖ. బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమిళనాడుపై ఈ ప్రభావం కాస్త ఎక్కువ ఉంటుందని, చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందని అంచెనా వేసారు.