ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో దేవికారాణి పెద్దమొత్తంలో అక్రమాలకు పాల్పడిందని ఈడీ అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు దొరికే పరికరాలను కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి అధిక ధరలను రాబట్టినట్టు తెలుస్తున్నది. దీంతో దేవికారాణికి సంబంధించిన రూ.6.28 కోట్ల విలువైన నగలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ ఏసీబీ కేసుల ఆధారంగా ఈడీ విచారణను చేపట్టింది. ఇందులో మొత్తం ఏడు కేసులను ఏసీబీ నమోదు చేసినది. ఈఎస్ఐ స్కాం వల్ల ప్రభుత్వానికి రూ.211 కోట్ల నష్టం వాటిల్లిందని అంచెనా వేసారు. అయితే ఈకేసులో ఐదుగురు నిందితుల ఆస్తులను అటాచ్ చేసినట్టు వెల్లడించారు ఈడీ అధికారులు.
ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో దేవికారాణి పెద్దమొత్తంలో అక్రమాలకు పాల్పడిందని ఈడీ అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు దొరికే పరికరాలను కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి అధిక ధరలను రాబట్టినట్టు తెలుస్తున్నది. దీంతో దేవికారాణికి సంబంధించిన రూ.6.28 కోట్ల విలువైన నగలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ ఏసీబీ కేసుల ఆధారంగా ఈడీ విచారణను చేపట్టింది. ఇందులో మొత్తం ఏడు కేసులను ఏసీబీ నమోదు చేసినది. ఈఎస్ఐ స్కాం వల్ల ప్రభుత్వానికి రూ.211 కోట్ల నష్టం వాటిల్లిందని అంచెనా వేసారు. అయితే ఈకేసులో ఐదుగురు నిందితుల ఆస్తులను అటాచ్ చేసినట్టు వెల్లడించారు ఈడీ అధికారులు.