ఓ వైపు తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుపై ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇవాళ ఇందిరాపార్కు వద్ద రైతుల సంయుక్త మోర్చ నాయకులు టికాయత్ హాజరై.. రైతులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చేసే వారిని ప్రలోబాలకు గురి చేశారని గుర్తు చేశారు. కానీ అందరూ ఏకతాటిపై నిలబడ్డారని వివరించారు. భాష వేరు కావచ్చు.. కానీ రైతులందరి లక్ష్యం ఒక్కటే అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతుల చట్టాలను రద్దు చేస్తామని నిర్ణయం ప్రకటించిందని, కానీ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు రాకేష్ టికాయత్. రైతులకు మద్దతు ధర వంటి సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా పోరాడుతాం అని పేర్కొన్నారు.
ఓ వైపు తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుపై ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇవాళ ఇందిరాపార్కు వద్ద రైతుల సంయుక్త మోర్చ నాయకులు టికాయత్ హాజరై.. రైతులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చేసే వారిని ప్రలోబాలకు గురి చేశారని గుర్తు చేశారు. కానీ అందరూ ఏకతాటిపై నిలబడ్డారని వివరించారు. భాష వేరు కావచ్చు.. కానీ రైతులందరి లక్ష్యం ఒక్కటే అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతుల చట్టాలను రద్దు చేస్తామని నిర్ణయం ప్రకటించిందని, కానీ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు రాకేష్ టికాయత్. రైతులకు మద్దతు ధర వంటి సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా పోరాడుతాం అని పేర్కొన్నారు.