ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు అనేక రకాలుగా నష్టపోయారని ఈ అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. అదేవిధంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, విభజన చట్టంలో అమలుకు నోచుకుని అంశాలు సహా వివిధ అంశాలతో శీతాకాల సమావేశాలలో వైసీపీ లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. రేపు ఎంపీలతో జరుగబోయే సీఎం భేటీలో ఇవే కాకుండా ఇంకా ఏయే అంశాల గురించి చర్చించనున్నారనేది ఆసక్తిగా మారింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు అనేక రకాలుగా నష్టపోయారని ఈ అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. అదేవిధంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, విభజన చట్టంలో అమలుకు నోచుకుని అంశాలు సహా వివిధ అంశాలతో శీతాకాల సమావేశాలలో వైసీపీ లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. రేపు ఎంపీలతో జరుగబోయే సీఎం భేటీలో ఇవే కాకుండా ఇంకా ఏయే అంశాల గురించి చర్చించనున్నారనేది ఆసక్తిగా మారింది.