ముఖ్యంగా కడప, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసి అతలాకుతలమై.. ఎంతో మంది గల్లంతు అయిన విషయం అందరికీ తెలిసినదే. అదేవిధంగా తిరుపతిలో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన విషయం విధితమే. ఈ తరుణంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కృష్ణానగర్లో చోటు చేసుకున్న ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముఖ్యంగా కడప, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసి అతలాకుతలమై.. ఎంతో మంది గల్లంతు అయిన విషయం అందరికీ తెలిసినదే. అదేవిధంగా తిరుపతిలో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన విషయం విధితమే. ఈ తరుణంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కృష్ణానగర్లో చోటు చేసుకున్న ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.