తెలంగాణలో ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు మంత్రులు. గత సమావేశంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఇతర మంత్రులు, ఎంపీల బృందం ప్రస్తావించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఈరోజు రాత్రి భేటీ తరువాత ఓ క్లారీటీ రానున్నది.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు మంత్రులు. గత సమావేశంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఇతర మంత్రులు, ఎంపీల బృందం ప్రస్తావించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఈరోజు రాత్రి భేటీ తరువాత ఓ క్లారీటీ రానున్నది.