ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించిన బుట్టబొమ్మ పూజాహేగ్దే.. ఇవాళ రామోజీఫిల్మ్సిటీలో మొక్కను నాటి నీరు పోసారు. అనంతరం స్టార్ హీరోలైన అక్షయ్కుమార్, రితేష్ దేశ్ముఖ్కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్నట్టు ప్రకటించారు పూజా. అనంతరం పూజాహెగ్దే మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ మొదలుపెట్టిన గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తోంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని పూజాహెగ్దే కోరారు.
ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించిన బుట్టబొమ్మ పూజాహేగ్దే.. ఇవాళ రామోజీఫిల్మ్సిటీలో మొక్కను నాటి నీరు పోసారు. అనంతరం స్టార్ హీరోలైన అక్షయ్కుమార్, రితేష్ దేశ్ముఖ్కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్నట్టు ప్రకటించారు పూజా. అనంతరం పూజాహెగ్దే మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ మొదలుపెట్టిన గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తోంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని పూజాహెగ్దే కోరారు.