తన ఆత్మీయులను కలిసేందుకు విజయవాడకు వచ్చానని తెలిపారు. ఆ తరువాత ఎయిర్పోర్టు నుంచి పెదపారుపూడి మండలం వానపాముల గ్రామానికి కలెక్షన్ కింగ్ బయల్దేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందటంతో ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు మోహన్బాబు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన తరువాత ఏపీ సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నట్టు సమాచారం. ఇవాళ మోహన్బాబు విజయవాడకు రావడంతో చూడడానికి పలువురు గుమికూడి ఎగబడి చూస్తున్నారు.
తన ఆత్మీయులను కలిసేందుకు విజయవాడకు వచ్చానని తెలిపారు. ఆ తరువాత ఎయిర్పోర్టు నుంచి పెదపారుపూడి మండలం వానపాముల గ్రామానికి కలెక్షన్ కింగ్ బయల్దేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందటంతో ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు మోహన్బాబు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన తరువాత ఏపీ సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నట్టు సమాచారం. ఇవాళ మోహన్బాబు విజయవాడకు రావడంతో చూడడానికి పలువురు గుమికూడి ఎగబడి చూస్తున్నారు.