ఇవాళ ఉభయ సభల ముందుకు సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. అయితే ఇవి చాలా ముఖ్యమైనవి పేర్కొన్నారు మోడీ. ఇప్పటికే లోక్సభలో నోటీ ఇచ్చిన మనోజ్ తివారీ, మాణిక్యం ఠాగూర్ తీర్మానం ఇచ్చారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ కేశవరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ధాన్యం సేకరణలో కేంద్ర వివక్షపై టీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఉభయ సభల్లోనే విపక్షాల నేతలు వాయిదా తీర్మానాలు చేసారు. రాజ్యసభలో సీపీఐ ధాన్యసేకరణపై వాయిదా తీర్మానం చేసింది.
ఇవాళ ఉభయ సభల ముందుకు సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. అయితే ఇవి చాలా ముఖ్యమైనవి పేర్కొన్నారు మోడీ. ఇప్పటికే లోక్సభలో నోటీ ఇచ్చిన మనోజ్ తివారీ, మాణిక్యం ఠాగూర్ తీర్మానం ఇచ్చారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ కేశవరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ధాన్యం సేకరణలో కేంద్ర వివక్షపై టీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఉభయ సభల్లోనే విపక్షాల నేతలు వాయిదా తీర్మానాలు చేసారు. రాజ్యసభలో సీపీఐ ధాన్యసేకరణపై వాయిదా తీర్మానం చేసింది.