కరోనా నిబంధనలను క్రమం తప్పకుండా పాటించాలని, కోవిడ్పై ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటేనే దరిచేరదని.. కొంచెం నిర్లక్ష్యం చేసినా కోవిడ్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు సబితాఇంద్రారెడ్డి. ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని పాఠశాలల యాజమాన్యాలను మంత్రి సబితా ఆదేశించారు. ముఖ్యంగా గురుకుల, హాస్టళ్ల విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆయా పాఠశాలల సిబ్బంది తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కొన్ని చోట్ల పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను, శానిటైజర్లు నిత్యం పాఠశాలలో తప్పనిసరిగా ఉంచాలని విద్యాశాఖ తెలిపారు.
కరోనా నిబంధనలను క్రమం తప్పకుండా పాటించాలని, కోవిడ్పై ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటేనే దరిచేరదని.. కొంచెం నిర్లక్ష్యం చేసినా కోవిడ్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు సబితాఇంద్రారెడ్డి. ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని పాఠశాలల యాజమాన్యాలను మంత్రి సబితా ఆదేశించారు. ముఖ్యంగా గురుకుల, హాస్టళ్ల విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆయా పాఠశాలల సిబ్బంది తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కొన్ని చోట్ల పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను, శానిటైజర్లు నిత్యం పాఠశాలలో తప్పనిసరిగా ఉంచాలని విద్యాశాఖ తెలిపారు.