అయితే తాజాగా ఎమ్మెల్యే విడుదల రజినీకి కోవిడ్ నిధుల పేరుతో టోకారా చేసిన మోసగానికి కోర్టు శిక్ష వేసింది. సీఎంఓ కార్యాలయం ఉద్యోగి పేరుతో బాలాజీ అనే నిందితుడు మోసగించారు. కేవిడ్ కేంద్రం నిధులు రూ.2కోట్లు ఇప్పిస్తాను అని మోసగించాడు. గతంలో పట్టాబిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. నిందితుడు బాలాజీకి సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు రూ.1000 వరకు జరిమానా విధించింది ఎక్సైజ్ కోర్టు.
అయితే తాజాగా ఎమ్మెల్యే విడుదల రజినీకి కోవిడ్ నిధుల పేరుతో టోకారా చేసిన మోసగానికి కోర్టు శిక్ష వేసింది. సీఎంఓ కార్యాలయం ఉద్యోగి పేరుతో బాలాజీ అనే నిందితుడు మోసగించారు. కేవిడ్ కేంద్రం నిధులు రూ.2కోట్లు ఇప్పిస్తాను అని మోసగించాడు. గతంలో పట్టాబిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. నిందితుడు బాలాజీకి సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు రూ.1000 వరకు జరిమానా విధించింది ఎక్సైజ్ కోర్టు.