చదువుల కోసం భారం ఉండకూడదని, ఉన్నత చదువుల వల్లనే పేదల తలరాత మారుతుందని పేర్కొన్నారు. జగనన్న వసతి దీవెన పథకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని గమనించి వారు ఉండడానికి అన్ని ఖర్చులను భరించడానికి ఇబ్బంది ఉండకుండా సంవత్సరానికి రెండు దఫాలలో ఐటీఐ వారికి రూ.10వేలు, పాలిటెక్నిక్ 15వేలు, డిగ్రీ, ఇంజినిరంగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి కోర్సులకు సంవత్సరానికి రూ.20వేలు ఇస్తున్నాం అని వివరించారు. మొత్తం 2,267 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని.. మేనమామలా మంచి చేసానని సగర్వంగా తెలియజేస్తున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. రెండు పథకాలకు కలిపి 8526 కోట్లు ఇవ్వగలిగామని సంతోషంగా తెలియజేస్తున్నట్టు చెప్పారు.
చదువుల కోసం భారం ఉండకూడదని, ఉన్నత చదువుల వల్లనే పేదల తలరాత మారుతుందని పేర్కొన్నారు. జగనన్న వసతి దీవెన పథకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని గమనించి వారు ఉండడానికి అన్ని ఖర్చులను భరించడానికి ఇబ్బంది ఉండకుండా సంవత్సరానికి రెండు దఫాలలో ఐటీఐ వారికి రూ.10వేలు, పాలిటెక్నిక్ 15వేలు, డిగ్రీ, ఇంజినిరంగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి కోర్సులకు సంవత్సరానికి రూ.20వేలు ఇస్తున్నాం అని వివరించారు. మొత్తం 2,267 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని.. మేనమామలా మంచి చేసానని సగర్వంగా తెలియజేస్తున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. రెండు పథకాలకు కలిపి 8526 కోట్లు ఇవ్వగలిగామని సంతోషంగా తెలియజేస్తున్నట్టు చెప్పారు.