తెలంగాణలో బాయిల్డ్ రైస్ కాకుండా 5 రకాల విత్తనాలు వేయాలని.. ఇతర రాష్ట్రాలు అవే విత్తనాలు వాడుతున్నారని గుర్తు చేసారు. తెలంగాణలో ఆ విత్తనాలను ఎందుకు వాడడం లేదని.. ఇతర రాష్ట్రాలకు లేని సమస్య తెలంగాణకు ఎందుకు వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసారి బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం తాజాగా యాసిడ్ టెస్ట్ పెట్టిందని, యాసిడ్ టెస్ట్ చేస్తే పాత బియ్యమా.. కొత్త బియ్యమా అని తెలిసిపోతుందని పేర్కొన్నారు. గతంలో బియ్యమును తీసుకొచ్చి గోదాముల్లో ఫుల్గా నింపారని.. తెలంగాణ ముఖ్యమంత్రి కొత్త నాటకానికి తెరలేపాడని ఇది ఫ్యాక్ట్ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణలో బాయిల్డ్ రైస్ కాకుండా 5 రకాల విత్తనాలు వేయాలని.. ఇతర రాష్ట్రాలు అవే విత్తనాలు వాడుతున్నారని గుర్తు చేసారు. తెలంగాణలో ఆ విత్తనాలను ఎందుకు వాడడం లేదని.. ఇతర రాష్ట్రాలకు లేని సమస్య తెలంగాణకు ఎందుకు వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసారి బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం తాజాగా యాసిడ్ టెస్ట్ పెట్టిందని, యాసిడ్ టెస్ట్ చేస్తే పాత బియ్యమా.. కొత్త బియ్యమా అని తెలిసిపోతుందని పేర్కొన్నారు. గతంలో బియ్యమును తీసుకొచ్చి గోదాముల్లో ఫుల్గా నింపారని.. తెలంగాణ ముఖ్యమంత్రి కొత్త నాటకానికి తెరలేపాడని ఇది ఫ్యాక్ట్ అని బండి సంజయ్ పేర్కొన్నారు.